ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు (మే 23, 2026) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
యాదాద్రి కొండపైన, టెంపుల్ సిటీ పరిధిలో భక్తుల సౌకర్యార్థం సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో చేపట్టబోయే 5 ప్రధాన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భూమిపూజ మరియు శంకుస్థాపనలు చేయనున్నారు సీసీ.




